PM Kisan e-KYC Update

Telugu Schemes
PM Kisan e-KYC || Aadhaar Link

కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పి యమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ది పొందుతున్న రైతులు ఈ-కేవైసి చేయుంచుకోవాలని కేంద్రం అధికార వెబ్ సైటులో వెల్లడించింది. పి యమ్ కిసాన్ ఈ-కేవైసి చేయించడం ద్వార కేంద్రం ప్రభుత్వం అందిస్తున్న రూ.6,000 లను మూడు విడతలుగా రూ.2,000 లను అర్హత కలిగిన రైతు యొక్క ఆధార్ కార్డుకి ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అవుతుందో ఆ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది.


పి యమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కొంతమంది అనర్హులు కూడా లబ్ది పొందుతున్నారు. అలాంటి వారిని ఈ-కేవైసి ప్రక్రియ ద్వార గుర్తించడం జరుగుతుంది. అయితే ఈ-కేవైసి ని పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బును జమ చేస్తామని కేంద్రం ప్రభుత్వం చెప్పింది.

Required Documents
  • ఆధార్ కార్డ్
  • ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్

𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐖𝐞𝐛𝐬𝐢𝐭𝐞

𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 𝐅𝐚𝐫𝐦𝐞𝐫 𝐞-𝐊𝐘𝐂 𝐋𝐢𝐧𝐤

అర్హత కలిగిన రైతులు తమకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కేంద్రానికి వెళ్లి కచ్చితముగా తమ యొక్క బయోమెట్రిక్ ద్వార ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.


మరింత సమాచారం కొరకు పి యమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క అధికార వెబ్ సైట్ ను సందర్శించగలరు.

To Top